ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్


ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ బిశ్వభూషన్ హరిచంద


ఆలయ మర్యాదలతో గవర్నర్ కు స్వాగతం పలికిన దేవస్థాన అధికారులు


*గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ కామెంట్స్*


ఆంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను


ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు


దుర్గమ్మను దర్శించుకోవటం ఎంతో సంతోషంగా ఉంది


దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలి


రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో కనకదుర్గమ్మ దేవస్థానం ఒకటి