రాష్ట్ర స్థాయి పోటీలు
రామంతపూర్ డివిజన్: ఈరోజు రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణంలో లేట్ కనిగిరి చంద్రశేఖర్ మెమోరియల్  తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు మరియు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కుమార్ గారు   పాల్గొన్నారు.  ఈ యొక్క కార్యక్రమంలో…
Image
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ హిమాకోహ్లీ ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌లో గురువారం ఉదయం 11.50 గంటలకు గవర్నర్‌ తమిళిసైసౌందర్‌రాజన్‌ జస్టిస్‌ హిమాకోహ్లీతో ప్రమాణం చేయించారు. చీఫ్‌ జస్టిస్‌గా నియమిస్తూ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను ఆమెకు గవర్నర్‌ అందజేశారు. అనంతరం గవర్నర్‌ త…
Image
వైసీపీ లో చేరికలు
🔹 నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 24వ డివిజన్, బాబూ జగజ్జీవన్ రామ్ కాలనీకి చెందిన బెల్లంకొండ వెంకయ్య మరియు వారి అనుచరులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గార్ల సమక్షంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు.  🔹 పార్టీలో…
అవినీతి అక్రమాలను వెలికి తీసిన వార్త
అవినీతి అక్రమాలను  వెలికితీసిన వార్త జర్నలిస్ట్ సంతోష్ పై దుర్భాషలాడిన పటాన్చెరు ఎమ్మెల్యే పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి  బేషరతుగా జర్నలిస్టుకు  క్షమాపణ చెప్పాలని  వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్ డిమాండ్ చేశారు  మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం జవహర…
డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ స్థానికులు ఆందోళన
హైదరాబాద్:  నగరంలోని జవహర్‌నగర్‌లో గల డంపింగ్ యార్డ్‌ను తరలించాలంటూ శనివారం స్థానికులు ఆందోళనకు దిగారు. స్థానిక కాలనీల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఆందోళన చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  దుర్వాసన, కాలుష్యం, నీటి కలుషితంతో అ…
పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి
గుంటూరు:  జిల్లాలోని నిజాంపట్నం తీర ప్రాంతంలో పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ ఎస్‌ఐ సహా ప్రజాప్రతినిధుల అనుచరులు పట్టుబడ్డారు. అయితే ఓ ప్రజా ప్రతినిధి సోదరుడి కనుసన్నలలో పేకాట శిబిరం నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజా ప్రతినిధి వత్తిడితో దాడి విషయాన్ని …