రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్ హిమ ప్రమాణం
తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమాకోహ్లీ ప్రమాణం చేశారు. రాజ్భవన్లో గురువారం ఉదయం 11.50 గంటలకు గవర్నర్ తమిళిసైసౌందర్రాజన్ జస్టిస్ హిమాకోహ్లీతో ప్రమాణం చేయించారు. చీఫ్ జస్టిస్గా నియమిస్తూ రాష్ట్రపతి జారీచేసిన ఉత్తర్వులను ఆమెకు గవర్నర్ అందజేశారు. అనంతరం గవర్నర్ త…