అమలాపురంలో లాక్ డౌన్ పరిస్థితి.

    


తూర్పుగోదావరి జిల్లా:


అమలాపురంలో లాక్ డౌన్ పరిస్థితిని సమీక్షా చేసిన అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ..


ఆక్వా రైతులను ఆదుకుంటాం,
మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తో మాట్లాడాను.. ఆయన సానుకూలంగా స్పందించారు..రొయ్యల కొనుగోలు కేంద్రాలను తెరిపిస్తాం ప్రజలు సహకరించలి.....ఎంపీ చింతా అనురాధ.


లాక్  డౌన్ నేపథ్యంలో ఈ రోజు గౌ|| అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ గారు అమలాపురంలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు.
రోడ్డు పైకి వచ్చిన వారికి అత్యవసరం ఐతేనే బయటికి రావాలని,తప్పకుండ మాస్కులను ధరించాలని,అప్రమత్తంగా ఉండాలని మరియు ప్రభుత్వం సూచనలు,ఆదేశాలను పాటించాలని కోరుతూ వారికి విజ్ఞప్తి చేసారు


అనంతరం కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యల గురించి మీడియాతో మాట్లాడారు.