గ్రామ సచివాలయపరీక్షలకు అర్ టి సి. బస్సులు


గ్రామ సచివాలయపరీక్షలకు అర్ టి సి. బస్సులు


(తూర్పుగోదావరి.. జి ఏన్ రావ్ )


గ్రామ సచివాలయ పరీక్షలకు. తూర్పుగోదావరి జిల్లా లో ఉన్న- 9-డిపో లో పరిధిలో.. రోజు వారి సర్వీసు లు తో పాటు, అదనంగా.. 64.బస్సు లు.. అదనం గా నడుపుతున్నట్లు ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్. -జి. వరలక్ష్మి.. తెలిపారు  జిల్లా లో..  రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రావులపాలెం, రాజోలు, గోకవరం, తుని., రామచందపురం, ఏలేశ్వరం. డిపో లు నుండి. బస్ లు ఏర్పాటు చేశారు


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి