అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని వరద ప్రాంతాలలో ఎమ్మెల్యే పర్యటన

 


అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించగా వారికి వసతులు గురించి పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలను అడిగి తెలుసుకుంటూ వారికి తగిన ఏర్పాట్ల చేయాలని అధికారులను ఆదేశించిన అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు.


అవనిగడ్డ ప్రభావిత ప్రాంతాల్లో తండ్రి బాటలోనే తనయుడు ఓ వైపు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుగారు మరోవైపు ఆయన కొడుకు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సింహాద్రి వికాస్ వరదలతో నీట మునిగిన గ్రామాలకు వెళ్ళి వరద తీవ్రతను పరిశీలిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటు.


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
చీకట్లో బావిలోకి దూకి శవాన్ని వెలికితీసిన సిఐ
6వ తేదీ టీడీపీ కార్యాలయం ప్రారంభం