ఇసుక కొరతపై టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా

తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు 


 తేదీ.30.08.2019  అనగా  శుక్రవారం  ఉదయం


రాష్ట్ర వ్యాప్తంగా 
 9.30 గంటలకు  ఇసుకకొరత పై ధర్నా కార్యక్రమంలో భాగంగా మన నియోజకవర్గ స్థాయిలోను
 *ఇచ్ఛాపురం తహశీల్దార్* కార్యాలయం ఎదుట మన శాసన సభ్యులు *డాశ్రీబెందాళం అశోకబాబు* ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం జరుపబడును. 
ఈ కార్యక్రమంలో *తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు* పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని టీడీపీ కోరుచున్నారు. 


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి