ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి పిలుపు
ఏపీ సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఆశా వర్కర్లు, బ్రాందీ షాపు కార్మికులు పిలుపు ఇవ్వడంతో తాడేపల్లిలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్సైజు నూతన పాలసీకి సంబంధించి బ్రాందీ షాపులు ఇకపై ప్రభుత్వమే నిర్వహించాలనుకుంటున్న నేపథ్యంలో బ్రాందీ షాపులకు కోత విధించి, అందులో పనిచేసేవారికి, విద్యార్హత నిబంధన తేవడంతో వారంతా ఆందోళన బాట చేయడానికి నిర్ణయించుకున్నారు. 

 

అదే సమయంలో ఆశా వర్కర్లు కూడా తమ సమస్యలపై నిరసన తెలియజేయడానికి వస్తున్న నేపథ్యంలో వారిని విజయవాడ ధర్నా చౌక్‌కు వెళ్లే విధంగా పోలీసులు చర్యలు చేపట్టారు.

Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?