ఎర్ర చందనం స్మగ్లర్ కి బెయిల్ మంజూరు

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు కొల్లం గంగిరెడ్డి బెయిల్ మంజూరు..


తిరుపతి కోర్టు ఉత్తర్వులు జారీ ...


42 కేసులన్నింటికి బెయిలు మంజూరు చేసిన వివిధ కోర్టులు...


అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో కేంద్ర కారాగారం నుంచి విడుదలైన కొల్లం గంగిరెడ్డి.


టీడీపీ హయాంలో ప్రభుత్వం, పోలీసులు కళ్లుగప్పి మలేసియాలో తలదాచుకున్న కొల్లం గంగిరెడ్డి.
రెడ్ కార్న్ నోటీస్ జారీ చేసిన అప్పటి టీడీపీ ప్రభుత్వం. 2015 నవంబర్ లో మలేసియాలో ఉన్న కొల్లం గంగిరెడ్డి ని ఇండియా కు తీసుకొచ్చిన పోలీసులు. ఏడాది పాటు పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు. పీడీ యాక్ట్ గడువు ముగియడంతో బెయిల్ పై విడుదలైన కొల్లం గంగిరెడ్డి.