మహిళా సహకార సంగం బ్యాంక్ ప్రారంభోత్సవం

నేడు బెంగుళూరులో శ్రీనివాసనగర్ కనక కాంప్లెక్స్ లో  అహల్యబాయి హోల్కర్ పాతిన మహిళా సహకార సంగం బ్యాంక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వర్యులు సిద్ధరామయ్య గారు,మాజీ మంత్రివర్యులు HM రేవన్న గారు,బండెప్పగారు,కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ,ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ శ్రీమతి సవితమ్మగారు,బ్యాంక్ చైర్ పర్సన్ ప్రభావతమ్మ గారు..ఈ సమావేశంలో సవితమ్మగారు మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా మహిళాబ్యాంక్ ను ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని,మన కులస్తులు ఎక్కడ ఉన్నా అభివృద్ధి కి తోడ్పడాలని,మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలని  పిలుపునిచ్చారు.సవితమ్మగారు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని బుద్ధుడి విగ్రహం ఇచ్చి ఘనంగా సన్మానించింది...


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి