ఏ సీ బి అధికారులు దాడులు

 


ఆదోని పట్టణంలో లో ఏసీబీ అధికారులు దాడులు.


 పట్టణంలోని 
ఈవో రాంప్రసాద్ ఇంట్లో దాడులు.


గూడూరు గ్రూప్ లో దేవాలయంలో పనిచేస్తున్న రాం ప్రసాద్.


 అక్రమంగా సంపాదించిన బంగారం,నగదు,వివులవైన ఆస్తులు గుర్తించిన అధికారులు.