వినుకొండ మున్సిపాలిటీ లో నిధులు గోల్మాల్


 


వినుకొండ మున్సిపాలిటీలో నిధుల గోలమాల్...?


 గుంటూరు జిల్లా వినుకొండలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు చెల్లించవలసిన పి.యప్ డబ్బులు దాదాపు 20 లక్షల రూపాయల పైగా గోలమాల్ జరిగినట్టు విశ్వసనీయ సమాచారం


 వినుకొండ మున్సిపాలిటీలో స్విపింగ్ విధులు నిర్వహిస్తున్న దాదాపు120 మందికి పైగా పి యప్ నెలకు 1500 రూపాయల చొప్పున 11 నెలలకు ఉద్యోగుల జీతం నుండి కటింగ్ చేశారు ఈ డబ్బు విధిగా కాంట్రాక్టర్లు వారి వారి పియఫ్ ఖాతాలో చెల్లింపు జరపాలి ఇందుకు మున్సిపల్ కమిషనర్ పూర్తి బాధ్యత వహించాలి


 ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ కూడా మెతక వైఖరి అవలంభిస్తున్నారు


 11 నెలల నుండి పియఫ్ చెల్లింపు చేయకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు


 ఈ మధ్యకాలంలో ముగ్గురు కాంట్రాక్టు ఉద్యోగులు మరణించారు 


 పియఫ్ చెల్లించకపోవడంతో  మరణించిన ఉద్యోగుల కుటుంబాల సభ్యులు పి యప్ ఫింఛన్ కోల్పోతున్నారు


 అందరూ శాఖాహారులే మరి బుట్టలోని రొయ్యల పొట్టు ఏమైనట్లు అధికారులే తేల్చాలి


అవినీతిని సహించను సహించను అంటున్న వినుకొండ శాసనసభ్యులు మరి ఈ విషయం లో ఎలా స్పందిస్తారో వేచిచూడాలి మరి..!


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?