విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అమలాపురం పార్లమెంటరీ సభ్యురాలు శ్రీమతి  చింత అనురాధ



తూర్పుగోదావరి జిల్లా  అయినవిల్లి మండలం మరియు గ్రామములో వేంచేసియున్న  శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అమలాపురం పార్లమెంటరీ సభ్యురాలు శ్రీమతి  చింత అనురాధ గారు,  ముమ్మిడివరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ  పొన్నాడ సతీష్ కుమార్ గారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి వారు, ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే శ్రీ  పొన్నాడ సతీష్ కుమార్ గారు 1116 కొబ్బరి కాయలు మ్రొక్కుబడిని శ్రీ స్వామి వారికి సమర్పించినారు. అనంతరం కార్యనిర్వహణాధికారి వారు శ్రీ స్వామి వారి చిత్రపటమును, ప్రసాదములను, వినాయకుని మట్టి ప్రతిమలను అందజేసినారు.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి