దివిసీమ వరద ప్రాతాలలో ఎమ్మెల్యే పర్యటన

 


*కృష్ణాజిల్లా అవనిగడ్డ దివిసీమ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నఎమ్మెల్యే, పంచాయతీరాజ్ CE, EE, DE లు ఇంజనీరింగ్ ఉన్నత అధికారులు*



అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని బొబ్బర్లంక,దక్షణచిరువోలుల్లంక, పాతయడ్లలంక కృష్ణా నది వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గారు పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ రఘు బాబుగారు. వరద ప్రభావిత గ్రామాల్లో ప్రధాన రహదారికి గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి.గండి పడే ప్రాంతాలో పెద్ద తూములు వేసి ఇసుక బస్తాలు మట్టితోపూచి రవాణా వ్యవస్థ కు అంతరాయం లేకుండా చూస్తామని అధికారులు తెలిపారు. ఈ పర్యటనలో పంచాయతీ రాజ్ శ్రీనివాస్.DE.రమేష్ AE... శ్రీనివాసులు. పాల్గొన్నారు


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?