వక్ఫ్‌బోర్డులో భారీగా అవకతవకలు

 


వక్ఫ్‌బోర్డులో భారీగా అవకతవకలు


పాలకమండలిని రద్దు


అమరావతి : వక్ఫ్‌బోర్డులో భారీగా అవకతవకలు జరిగాయని, అందుకే దాని పాలకమండలిని రద్దు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వక్ప్‌బోర్డులో అవకతవకలపై ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలన్న షోకాజ్‌ నోటీసులను పాలకమండలి లెక్క చేయలేదన్నారు. అందుకే వక్ఫ్‌ చట్టంలోని సెక్షన్‌ 99 మేరకు పాలకమండలిని రద్దు చేశామని వివరించారు. బోర్డులో నిబంధనల మేరకు ఉండాల్సినంతమంది సభ్యులు లేకపోవడం కూడా బోర్డు రద్దుకు ఓ కారణమని పేర్కొన్నారు.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి