వరద ప్రాంతాలలో పర్యటన

 


తూర్పుగోదావరి జిల్లా  దేవిపట్నం లో గోదావరి నది వరదల వల్ల ఇళ్ళు మునిగిపోయి నష్టపోయిన కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ కౌలురైతులసంఘం రాష్ట కార్యదర్శి పి.జమలయ్య, ఎపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నరసింహరావు,మరియు పాపాన్నదొర‌,తదితరులు పరామర్శించారు. జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు.ముప్పు వలన దెబ్బ తిన్న అరటి పంటలను పరిశీలించారు. పరిహరం వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?