సీ ఎం సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం ఎమ్మెల్యే అందచేశారు

 


ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన ఆర్థిక సహాయం అందజేత


జి కొండూరు మండలం సున్నంపాడు గ్రామానికి చెందిన వి నాగమ్మ గారి కి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహయనిధి నుండి రూ 2.60 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరు కాగా మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు గొల్లపూడి పార్టీ కార్యాలయం లో కుటుంబ సభ్యులకు అందజేశారు.


ఈ కార్యక్రమంలో జి కొండూరు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సున్నంపాడు గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి