జె సి ఐ ఆధ్వర్యంలో వారోత్సవాలు
: దేశవ్యాప్తంగా గత మూడు రోజులుగా జరుగుతున్న కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అమలాపురం పట్నం రవణంమలయ్య విధి లోని సుభాష్ చంద్రబోస్ మున్సిపల్ పాఠశాల (రాత బడి)నందు 170 మంది విద్యార్థులకు దంత పరీక్షలు నిర్వహించి డాక్టర్ గంధం శృతి చేతుల మీదుగా డెంటల్ కిట్ పంపిణీ చేయడం జరిగింది. జూనియర్ కళాశాల విధ్యనిధి విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పై అవగాహన . జెసిసూర్య ఫణి చే నిర్వహించారు . కోనసీమ మహిళా మండలి వారికి2 కుట్టు మిషన్లు 1200 రూపాయలు అందిజేశారు ఉమెన్ ఎంపవర్ మెంట్ లో భాగంగా ఇక్కడ శిక్షణ పొందుతున్న మహిళలకు టైలరింగ్ లో అవసర్థం కుటుమిషన్ లు కోనసీమ మండలి ప్రెసిడెంట్ శ్రీ పోలిశెట్టి అనంత లక్ష్మి చే అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమం లో జోనల్ ఆఫీసర్ మాకి రెడ్డి వి ఎస్ ఎన్ పూర్ణిమ వంకాయల పార్వతి. జ్యోతి తదితరులు పాల్గొన్నారు