తిరుమల  సమాచారం..

తిరుమల  సమాచారం..


గురువారం ఉదయం 6 గంటల
సమయానికి స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20గదులలో భక్తులు చేచియున్నారు. ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనానికి సుమారు 16 గంటలు పట్టవచ్చును. నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.3.64 కోట్లు. నిన్న 29,591 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు
నిన్న 70,897 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.
శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయం పట్టవచ్చును. వయోవృద్దులు మరియు దివ్యాంగులకు ప్రత్యేయకంగా ఏర్పాటు 
చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750), మ: 2 గంటలకి (750)ఇస్తారు.
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలను సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.