తిరుమల  సమాచారం..

తిరుమల  సమాచారం..


గురువారం ఉదయం 6 గంటల
సమయానికి స్వామివారి సర్వదర్శనం
కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 20గదులలో భక్తులు చేచియున్నారు. ఈ సమయం శ్రీవారి
సర్వదర్శనానికి సుమారు 16 గంటలు పట్టవచ్చును. నిన్న స్వామివారికి
హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.3.64 కోట్లు. నిన్న 29,591 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు
నిన్న 70,897 మంది భక్తుల కు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.
శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవారి
దర్శనానికి సుమారుగా  రెండు గంటల సమయం పట్టవచ్చును. వయోవృద్దులు మరియు దివ్యాంగులకు ప్రత్యేయకంగా ఏర్పాటు 
చేసిన కౌంటర్ ద్వారా ఉ:10 గంటలకి (750), మ: 2 గంటలకి (750)ఇస్తారు.
చంటి పిల్లల తల్లిదండ్రులు మరియు ఎన్నారై ప్రత్యేక దర్శనాలను సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఉ: 11 గంటల నుంచి
సాయంత్రం 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి