ముంబైని ముంచెత్తిన వర్షాలు : స్కూళ్లు, కాలేజీలకు సెలవు, రెడ్ అలర్ట్ జారీ.

ముంబైని ముంచెత్తిన వర్షాలు : స్కూళ్లు, కాలేజీలకు సెలవు, రెడ్ అలర్ట్ జారీ.


  


ముంబై : భారీ వlర్షాలతో ముంబై మహానగరం అల్లాడుతుంది. 


వరదనీరు చేరడంతో కాలనీలు నదులను తలపిస్తోన్నాయి. 


జనం ఇంటి నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. నిత్యావసర వస్తువుల కోసం కూడా వెళ్లలేని సిచుయేషన్ నెలకొంది. 


ఈ క్రమంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. 


మరో 24 గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి