పేదలకు వృద్ధులకు పండ్లు,వస్త్రాధానం


పేదలకు వృద్ధులకు పండ్లు,వస్త్రాధానం*
అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో గణపతి వర్తక సంఘం పందిరిలో  శ్రీ సిద్ధి వినాయక పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు.తిరుమనాధం గంగరాజు,అంజిబాబు ఆర్ధిక సహాయంతో 500 మంది పేదలకు, వృద్ధులకు, పండ్లు,వస్త్రధానం, చేసారు. ఈ కార్యక్రమంలో  కమిటీ మెంబర్స్ నిమ్మన వైకుంఠం, పురుషోత్తం భద్రం, గుండుమొగుల పెద్దకాపు, తిరుమనాధం గంగరాజు, కల్వకొలను రాజా నల్ల సత్యనారాయణ తదితర వ్యాపారస్తులు పాల్గొన్నారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?