ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గ్రామంలో గల గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం పిల్లలకు అన్నప్రాసన


ఐసిడిఎస్ ఆధ్వర్యంలో  గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం పిల్లలకు అన్నప్రాసన


(తూర్పుగోదావరి జిల్లా -జి ఎన్ రావ్ )


తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం మండలం రాజ పాలెం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గ్రామంలో గల గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ జి. శ్రీనివాస్, మహిళా ఆరోగ్య కార్యకర్త ఎం భారతి, ఎ. ఎన్. ఎమ్. అనంతలక్ష్మి, అంగన్వాడి టీచర్స్ యస్. సూర్యకుమారి, ఏ. వెంకటరమణ, ఆశావర్కర్లు బి. అనంతలక్ష్మి, కె. రామ సీత మరియు మహిళలు పాల్గొన్నారు.


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
చీకట్లో బావిలోకి దూకి శవాన్ని వెలికితీసిన సిఐ
6వ తేదీ టీడీపీ కార్యాలయం ప్రారంభం