నా ఊపిరి-ప్రకృతితో తొలిమెట్టు '


ఏలూరు పార్లమెంట్ సభ్యులు, శ్రీ కోటగిరి శ్రీధర్ గారి నేత్రుత్వం లో, గ్రామదీప్ భాగస్వామ్యం తో, స్థానిక   శాసనసభ్యుడు నాయకత్వంలో, విద్యాశాఖ-అటవీశాఖా సామాజిక వనవిభాగం సహాయసహకారాలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న     'నా ఊపిరి-ప్రకృతితో తొలిమెట్టు ' కార్యక్రమంలో ఈరోజు తమ పుట్టిన రోజు సందర్భంగా భీమడోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నటుతున్నా 6వ తరగతి చదువుతున్న విద్యార్ధి కె.మధుబాబు,10వ తరగతి చదువుతున్న విద్యార్ధిని యస్ .ప్రేమన్విత పద్మినీ మరియు దేందులూరు నియోజకవర్గంలో ని చాలచింతలపూడి గ్రామంలో గలా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్ధి సి.పవన్ కుమార్.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి