25 మంది టీటీడీ పాలక మండలి

 


25 మందితో టిటిడి పాలక మండలి.


గతంలో 19 మంది పాలక మండలి సభ్యులను 25 పెంచిన ప్రభుత్వం .


టిటిడి సభ్యులు గా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఎస్సీ  కోటాలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్. స్థానిక ఎమ్మెల్యే కోటాలో భూమన కరుణాకర్ రెడ్డి ,  తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇండియా సిమెంట్స్ అధినేత శ్రీనివాసన్. మహా సిమెంట్ అధినేత జూపల్లి రామేశ్వర రావు. మహిళా కోటాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  సతీమణి ప్రశాంతి రెడ్డి.. సుబ్బారావు, కృష్ణ మూర్తి నియతులైనట్టు సమాచారం.