రాష్టంలో ప్రజారోగ్యం పడకేసింది - చంద్రబాబు

 


రాష్ట్రంలో ప్రజారోగ్యం పడకేసింది. 


విష జ్వరాలు, డెంగీ, మలేరియా బారిన పడి ప్రజలు విలవిలలాడుతున్నారు. 


వర్షాకాలం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడంతో దోమల బెడద ఎక్కువైంది. 


కలుషిత నీరు, అపరిశుభ్ర పరిసరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది*   


ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి, ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కార్యక్రమాలు చేపట్టాలి


 


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి