ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్  సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీం  లోన్స్ కొరకు దరకాస్తులు స్వీకస్తున్నారు

 


ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్  సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీం  లోన్స్ కొరకు దరకాస్తులు స్వీకరించటం మొదలైంది.


అర్హులైన ప్రతిఒక్కరు ఆన్లైన్ ద్వారా దరకాస్తు చేసుకోవలసినిది గా కోరుతున్నాను. 


దరకాస్తులు స్వీకరించటానికి అకరు తేదీ సెప్టెంబర్ 30 వ తారీకు.


అర్హులకు తెల్ల రేషన్ కార్డు ఉండాలి 


*కావాల్సిన డాకుమెంట్స్* 
ఆధార్ కార్డు 
తెల్ల రేషన్ కార్డు 
బ్యాంకు పేరు 
బ్యాంకు అకౌంట్ నెంబర్ 
బ్యాంకు IFSC నెంబర్ 
బ్యాంకు బ్రాంచ్ 


Web site : https://apobmms.cgg.gov.in 


వయసు : 21 - 45


ఆన్లైన్ లో అప్లై చేయాలనీ వారు , మీ దగ్గిర లోని మీసేవ కేంద్రం లో సంప్రదించండి.


ప్రస్తుతం కొత్తగా అప్లై చేసుకునే వారు అందరు ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకోండి.


ఇది ప్రభుత్వ పథకం , అర్హులయినవారు అందరికి  పార్టీలకు అతీతం గా లోన్స్ ఇవ్వబడుతుంది. రాజకీయ పుకార్లు పట్టించుకోకుండా అవకాశాన్ని వినియోగించుకోండి.


మీకు ఏ అవసరం వచ్చినా మీకు తోడుగా ఉంటాను.  రాజానగరం శాసన సభ్యులు, కాపు కార్పొరేషన్ చైర్మన్    జక్కంపూడి రాజా తెలిపారు. 


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి