రివర్సు టెండర్ల వలన ఒక యేటి పంట కోల్పోయాం

గతంలో నవయుగ ఆర్డర్ చేసింది నాణ్యమైన జర్మన్ టర్బన్లు, వాటి విలువ: 1200 కోట్లు 
 
 ఇప్పుడు మేఘా తీసుకొచ్చే టర్బైన్లు చైనా వి, వీటి విలువ : 800 కోట్లు 


నాణ్యత విషయంలో రాజీపడి.. టర్బైన్ల లోనే 400 కోట్లు తగ్గిస్తే.. మొత్తం 600 కోట్లు తగ్గటంలో వింతేముంది?


 
 అలాగే.. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్ :


నవయుగ జల విద్యుత్ ప్రాజెక్ట్ పూర్తికి గడువు : 28 నెలలు 
 
ఇప్పుడు రివర్స్ లో మేఘాకి ఇచ్చింది : 58 నెలలు 
 
ఈ 30 నెలలు పొడిగింపుతో వచ్చే నష్టం : Around 1600 కోట్లు


అలాగే .. పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ :


ఇప్పటికి 4 నెలలు పని ఆగి పోయింది.. అలాగే ఇప్పుడు గడువు పొడగించారు 


ప్రాజెక్టు వలన కొత్తగా లభించేది: 2,50,000 ఎకరాల సాగు 


రివర్సు టెండర్ల వలన ఒక యేటి పంట కూడా కోల్పోయాం
 


 ఇక వీటి మీద పాత కాంట్రాక్టర్లు వేసిన కేసులు ఖర్చు అదనం


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి