గణపతి నవరాత్రి మహోత్సవములు ఏడవ  రోజున వెండి మూషిక వాహనము పై  వూరేగింపు


గణపతి నవరాత్రి మహోత్సవములు ఏడవ  రోజున వెండి మూషిక వాహనము పై  నాలుగు మాడ వీదులు నందు   శ్రీ స్వామి వారి పల్లకి సేవ జరిగినది.  ఈ సేవ ఉత్సవంలో సిద్ధి వినాయక భజన మండలి, సిరిపల్లి వారి కోలాట  బృందం పాల్గొన్నారు. దివంగత బాలయోగి గారి కుమారుడు శ్రీ హరీష్ మాధుర్ గారు, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి వారిని ధర్శించినారు. అనంతరం ఆలయములో శ్రీ స్వామి వారి పంచహారతి  పూజా కార్యక్రమములను తిలకించి, తీర్ధ ప్రసాదములను స్వీకరించినారు. ఆలయ కార్యనిర్వహణాధికారి  ఉత్సవ అధికారి వార్లు, ఆలయ అర్చకులు  మరియు సిబ్బంది పాల్గొనినారు.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి