డెంగ్యూ టైఫాయిడ్ నుంచి ప్రజలను కాపాడండి

 


దోమల నివారణకి అంతా ఖర్చా, ఎలుకలు పట్టడానికి అంత సొమ్మా అని మాట్లాడిన లీకేజీ నిపుణుడు శకుని మామ  ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ? 


*రాష్ట్రమంతా ప్రజలు దోమ కాటుకి గురై డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారు* 


ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు నిండిపోతున్నాయి. 


*ఏకంగా డాక్టర్లే చనిపోతున్నారు*


ముఖ్యమంత్రి  నివాసం ఉండే తాడేపల్లి లోనే వేల సంఖ్యలో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. 


*ఖర్చు లేకుండా జ్వరాలు తగ్గించే శకుని మామ మాత్రం లోటస్ పాండ్ లో వసూళ్ల కార్యక్రమంలో బిజీగా ఉన్నారు* 


పేపర్ లీకేజీ సొమ్ములు రాబట్టాలి కదా!


గ్రామా సచివాలయ పరీక్షలలో టాప్ మర్క్స్ వచ్చిన లిస్ట్ 


*చెప్పేదేమీ లేదు .. లిస్ట్ సరిగ్గా చూస్తే మీకే అర్ధమౌతుంది*


తండ్రి శవం దగ్గరకి కూడా వెళ్లకుండా ముఖ్యమంత్రి అవ్వాలని సంతకాలు సేకరించారు.


*పెద్ద రోగంతో చచ్చిన వాడు కూడా మా నాన్న కోసం చచ్చాడు అని ఓదార్పు పేరుతో శవ సింపతి యాత్ర మొదలుపెట్టారు*


అన్న జైలుకి పోయాడు అంటూ చెల్లి యాత్ర ఇలా దొంగాబ్బయ్ చరిత్ర అంతా శవాల ద్వారా పొలిటికల్ మైలేజ్ చుట్టే తిరిగింది కదా.