రాష్ట్రంలో ప్రధమ స్థానం రమ్య లాలస

తూర్పు గోదావరి. 


 గ్రామ సచివాలయ ఫలితాలలో డిజిటల్ అసిస్టెంట్ కేటగిరీలో రాష్ట్రంలో ప్రధమ స్థానం దక్కించుకున్న,తూర్పుగోదావరి జిల్లా యూ కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన చింతపల్లి రమ్య లాలస్య.. 
తండ్రి సాధారణ సైకిల్ రిపేర్ కార్మికుడు.