రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుం ది October 02, 2019 • Roja Rani రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావారణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించడంతో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. తిరుపతి, కడపలో మంగళవారం అత్యధికంగా 37, గుంటూరులో 36 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.