భవన నిర్మాణ కార్మికులకు అండగా నవంబర్ 3 వ తేదీన విశాఖపట్నంలో జరిగే జనసేన 'లాంగ్ మార్చ్'


భవన నిర్మాణ కార్మికులకు అండగా నవంబర్ 3 వ తేదీన విశాఖపట్నంలో జరిగే జనసేన 'లాంగ్ మార్చ్' కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు,అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ముమ్మిడివరం జనసేనపార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కోరారు...
ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఛలో విశాఖపట్నం పోస్టర్ ను విడుదల చేసారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గుద్దటి జమ్మి,సానబోయిన మల్లికార్జున రావు,గోదాశి పుండరీష్,ముత్యాల జయ బోస్,జక్కంశెట్టి పండు,మాదాల శ్రీధర్
మారెళ్ల రాజేష్,సానబోయిన వీరభద్రరావు, ఉండ్రు సత్తిబాబు, దామిశెట్టి రాజా, మరియు భవన నిర్మాణ కార్మికులు పేరాత్తుల రామకృష్ణ.రెడ్డి ఒలియాబాబా ,బాలకృష్ణ, ఎర్రశెట్టి శివ, రాయుడు ప్రసాద్, చంద్రావు, పితాని సత్యనారాయణ, గోదశి నాగేశ్వరావు, గుత్తుల వెంకటేశ్వరావు. గంజా శ్రీను, నల్లా బ్రహ్మాజీ, వీరనారాయణ, ఉలిశెట్టి ఏసురాజు  పాల్గొన్నారు.