నిమిషంలో ఆరు ఇడ్లీలు తిన్న మహిళ

 


కర్ణాటకలోని మైసూర్‌ జిల్లాలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇడ్లీ ఈటింగ్‌ కాంపిటీషన్‌ను మహిళలకు నిర్వహించారు. ఒక్క నిమిషంలో ఎవరైతే ఎక్కువ ఇడ్లీలు తింటారో వారే విజేత. అయితే ఈ కాంపిటీషన్‌లో 60 ఏళ్ల వృద్ధురాలు ఒక నిమిషంలో ఆరు ఇడ్లీలను తినేసి విజేతగా నిలిచారు. ఇడ్లీని తినేందుకు సాంబారు కూడా ఇచ్చారు. ఈ పోటీల్లో విజయం సాధించిన సరోజమ్మను నిర్వాహకులు సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి