ఏపీలో జిల్లాల ఇన్ చార్జ్ మంత్రులు

ఏపీలో వివిధ జిల్లాలకు ఇంచార్జ్‌ మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నియమితులైన జిల్లాల ఇన్ చార్జ్ మంత్రుల వివరాలు..శ్రీకాకుళం-కొడాలి నాని, విజయనగరం- వెల్లంపల్లి శ్రీనివాసరావు, విశాఖపట్నం- కన్నబాబు, తూర్పుగోదావరి- మోపిదేవి వెంకటరమణ, పశ్చిమగోదావరి - పేర్ని నాని, కృష్ణా -పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుంటూరు - చెరుకువాడ రంగనాథరాజు, ప్రకాశం- బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, నెల్లూరు-బాలినేని శ్రీనివాస్ రెడ్డి, కర్నూలు-అనిల్‌కుమార్‌ యాదవ్‌, కడప- ఆదిమూలపు సురేష్‌, అనంతపురం-బొత్స సత్యనారాయణ, చిత్తూరు-మేకపాటి గౌతమ్‌రెడ్డిలను జిల్లాల ఇంచార్జ్‌ మంత్రలుగా నియమించారు.