తెలుగు జనతాపార్టీ సేన నియామకం


తెలుగు జనతాపార్టీ సేన నియామకం* 
తూర్పుగోదావరి జిల్లా,తెలుగు జనతాపార్టీ *చేనేత సంఘం* యువజన విభాగం అధ్యక్షులు గా *బిత్ర శివ సత్య హరిచంద్ర ప్రసాద్* గారిని నియమించడం జరిగింది.ఈయన ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా, 19 నియోజకవర్గాలు, మండలం, గ్రామ స్థాయిలో ప్రెసిడెంట్లను నియమించే బాధ్యత మరియు చేనేత సంగీయులకు ప్రభుత్వ పథకాలు, బాంక్ ఋణలు దక్కేలా చూడాలని, సంఘం అభివృద్ధికి తోడ్పడుతూ, ఆపదలు వచ్చినపుడు బాధితులకు తోడుగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న BC,SC,ST,మైనారిటీ సోదరులతో కలిసి రాజ్యాధికార దిశ పాయనించాలని పెద్దింశెట్టి సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగు జనతాపార్టీ నాయకులు పాల్గొన్నారు....