ఖైధీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష
మహాత్మా గాంధీ 150 జయంత్యుత్సవాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ కారాగారాల్లో శిక్ష అనుభవిస్తున్న 10 మంది *ఖైధీలకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది.*

 

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి నలుగురికి, విశాఖ కేంద్ర కారాగారం నుంచి ఇద్దరికి, విజయవాడ, అనంతపురం జిల్లా కారాగారాలు, కడప, నెల్లూరు, కేంద్ర కారాగారాల నుంచి ఒక్కొక్కరికి క్షమాభిక్ష ప్రసాదించింది. 

 

ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి కేఆర్​ఎం కిశోర్​కుమార్ ఉత్తర్వులిచ్చారు.

Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?