టీడీపీ పొలిట్ బ్యూరో  సమావేశ నిర్ణయాలు*

 


 


టీడీపీ పొలిట్ బ్యూరో  సమావేశ నిర్ణయాలు*


పార్లిమెంట్ నియోజకవర్గాల వారీ గా పార్టీ కమిటీల ఏర్పాటు విషయంలో పునరాలోచనలో టీడీపీ.


కొత్త జిల్లాలు ఏర్పాటు కాకుండా పార్లిమెంట్ నియోజకవర్గ ల వారీ గా కమిటీల వద్దన్న కొందరు నేతలు


*పార్టీ కమిటీల నియామకంపై మరో సారి చర్చించి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించిన పొలిట్ బ్యూరో*


చంద్రబాబు నాయుడు కు నోటీసులు ఇస్తామన్న పోలీసు ఉన్నతాధికారుల వ్యాఖ్యలపైన సమావేశం లో చర్చ


*మీడియా పై ఆంక్షల విషయం పై గట్టిగా పోరాటం చెయ్యాలని పోలిట్ బ్యూరో నిర్ణయం*


గతం లో మీడియా పై వెనక్కి తగ్గుతూ నాటి సీఎం వైఎస్ చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకు వెళ్లనున్న టీడీపీ.


*నేతల మీడియా సమావేశలపైనే కేసులు పెట్టడంపై మీటింగ్ లో చర్చ*


ఇసుక సమస్య, విద్యుత్ కోతల వంటి అంశాల తో ప్రభుత్వ్ డిఫెన్సె లో పడిందన్న నేతలు.


అక్కడ KCR, ఇక్కడ జగన్ ఒంటెత్తు పోకడల తో వ్యతిరేకత తెచుకున్నారన్న నేతలు


*రాష్ట్ర ఆర్దిక లోటు పై వైసిపి  చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని నిర్ణయం*


వైసిపి ప్రభుత్వ అసమర్దత వల్లే ఆర్దిక లోటు వస్తుందని ప్రజలలోకి తీసుకెళ్లాలని నిర్ణయం.


Popular posts
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
లాక్ డౌన్ కారణంగా పనుల్లేక చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితుల్లో
చీకట్లో బావిలోకి దూకి శవాన్ని వెలికితీసిన సిఐ
6వ తేదీ టీడీపీ కార్యాలయం ప్రారంభం