_ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన

*_ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ  రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ఇసుక కొరతతో లక్షల మంది ఉపాధి కోల్పోయిన నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తెలుగుదేశం పార్టీ నిరసనలకు పిలుపిచ్చింది. కృష్ణా జిల్లా విజయవాడ ధర్నా చౌక్ లో నిరసన దీక్షను ప్రారంభించిన తెదేపా. దీక్షలో కుర్చున్న మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎంపీ కనకమేడల రవీంద్రనాథ్, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మరియు తెదేపా నేతలు.