పల్నాడులో శాంతి భద్రతలు అదుపులో
 

అడిషనల్ డీజీపీ డా.రవిశంకర్ అయ్యన్నార్ కామెంట్స్*

పల్నాడులో శాంతి భద్రతలు అదుపులో లేవని మాకు కొందరు ఫిర్యాదు చేశారు

డిజిపి గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు దానిపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేశాం..

పల్నాడులో ఎక్కడా పొలిటికల్ హత్యలు జరుగలేదు.జరిగిన హత్యలు అన్నీకూడా ఎలక్షన్ కు ముందు జరిగాయి.

మంగళగిరిలో టిడిపి నేత హత్య పొలిటికల్ హత్యగా ఫిర్యాదు చేశారు.

మంగళగిరి హత్యలో పొలిటికల్ ఇన్వాల్మెంట్ లేదు. వ్యక్తిగత కక్ష్యలే హత్యకు కారణం

*కొంత మంది కావాలనే చలో ఆత్మకూరు అనే పుస్తకం పేరుతో తప్పుడు ప్రచారాలు చేశారు...

*38 కేసులలో 4 కేసులు మాత్రమే వాస్తవం కొంత మంది ఊర్లు వదిలిపెట్టి పారిపోయారు అని ప్రచారం చేశారు

*వారు వ్యక్తి గత కారణాలు,అవసరాల దృష్ట్యా పల్నాడు వదిలిపెట్టి వెళ్లారు*

కొంత మంది పల్నాడు ప్రాంతం వదిలి వెళ్ళిన విషయంలో ఎలాంటి పొలిటికల్ ఇన్వాల్మెంట్స్ లేదు.

33 మంది మాత్రమే పల్నాడు వదిలి పెట్టి వెళ్లారువారి స్టేట్మెంట్ రికార్డు చేశాం.

రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నేతలపై జరిగిన దాడుల గురించి డిజిపి కి ఫిర్యాదు చేశారు...

మొత్తం 126 కేసులలో ఎఫ్. ఐ. ఆర్. నమోదు చేశాం..