గాంధీజీ చేసిన బోడసకుర్రు-రాజోలు పడవ ప్రయాణానికి గర్తుగా అల్లవరం పోస్టల్ కవర్ విడుదల


తూర్పు గోదావారి జిల్లా లో  1909వ సంవత్సరంలో గాంధీజీ చేసిన బోడసకుర్రు-రాజోలు పడవ ప్రయాణానికి గర్తుగా అల్లవరం మండలం బోడసకుర్రలో పోస్టల్ కవర్ ను విడుదల చేసిన సాంఘిక సంక్షేమశాఖా మంత్రి పినిపే విశ్వరూప్, ఎంపి చింతా అనురాధ.