పాడైపోయిన పులిహోర విక్రయిస్తున్న ఓ ఉడిపి హోటల్కు అధికారులు జరిమానా విధించారు. బండ్లగూడలోని శ్రీకృష్ణ ఉడిపి హోటల్లో పాడైన పులిహోర విక్రయిస్తున్నారని స్థానికులు నగరలపాలక సంస్థ అధికారులకు ఫిర్యాదు చేశారు. మునిసిపల్ మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీ చేసి రూ. 51 వేల జరిమానా విధించారు.
పాడైన పులిహోర విక్రయిస్తున్నారని రూ. 51 వేల జరిమానా