గుంటూరు జిల్లా దాచేపల్లి లో మూడు రోజుల క్రితం జరిగిన అత్యాచారం నీ ఖండిస్తున్నాం

గుంటూరు జిల్లా దాచేపల్లి లో మూడు రోజుల క్రితం జరిగిన అత్యాచారం నీ ఖండిస్తున్నాం హమ్మద్ ఫతాఉల్లాహ్ టిడిపి సీనియర్ నేత. 


గుంటూరు జిల్లా దాచేపల్లి లో మూడు రోజుల క్రితం జరిగిన అత్యాచారం నీ ఖండిస్తున్నాం..


అత్యాచారం చేసిన వ్యక్తి రెడ్డి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రెడ్డి , మహిళా చైర్ పర్సన్ రెడ్డి అందుకే కేసును తప్పుదారి పట్టిస్తున్నారు...


*ఆరు సంవత్సరాల పాప ను 20 సంవత్సరాల యువకుడు అత్యాచారం చేయడం పై తీవ్రంగా ఖండిస్తున్నాం..*


దీనిపై ఇంతవరకు ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు..


ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది..


*వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అత్యాచారాలు పెరిగిపోయాయి..*


కనీసం ఎమ్మార్వో స్థాయి వ్యక్తులు కూడా ఆ పాప  ని ఇంత వరకు పరామర్శించలేదు..


మైనారిటీ ఓట్లు కావాలి కానీ మైనారిటీలను ఎందుకు పట్టించుకోవడం లేదు..


*మహిళా చైర్ పర్సన్ కూడా ఇంతవరకు ఆ పాప ని పరామర్శించ లేదు..*


అత్యాచారం చేసిన వ్యక్తికి వెంటనే కఠిన శిక్ష విధించాలి


ఆంధ్ర రాష్ట్రం లో మొట్టమొదటి ఉరిశిక్ష పడాలి


ఆ పాప కుటుంబానికి ఎక్స్గ్రేషియా పది లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం..


పాప కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆందోళనలకు దిగుతాం...


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి