శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు  విరాళము


 


రంగారెడ్డి జిల్లా గాంధీపేట వాస్తవ్యులు శ్రీమతి & శ్రీ  వందనపు త్రిమూర్తులు, సీతామహాలక్ష్మీ దంపతులు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ విఘ్నేశ్వర అన్న ప్రసాద ట్రస్ట్ నకు  విరాళముగా రూ.10,000/-లు ఇచ్చినారు. వీరికి కార్యనిర్వహణాధికారి వారు శ్రీ స్వామి వారి చిత్రపటమును బహుకరించినారు.