చివరకు మిగిలేది 

 


చివరకు మిగిలేది 

 

భారతదేశ జాతీయ బాంకులు గత రెండేళ్లలో 31 మార్చ్ 2019 వరకు ఖాతాదారులు భద్రంగా దాచుకున్న సొమ్ముని  పారిశ్రామికవేత్తలకు;; వ్యారవేత్తలకు ""రుణాలు""గా ఇచ్చిన లక్షల కోట్ల రూపాయల్లో 2 లక్షల 75 వేల కోట్ల రూపాయల్ని ""మొండి బకాయిలుగా"" గుర్తించి ఆ రుణాల్ని ""మాఫీ "" చేసిన కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు"";;

స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా 253 మంది పారిశ్రామికవేత్తల 1 లక్షా 14వేల 319 కోట్ల 04 లక్షల రూపాయల్ని మాఫీ చేసింది;

పంజాబ్ నేషనల్ బ్యాంక్ 106 మంది పారిశ్రామికవేత్తల 36వేల  కోట్ల  62 లక్షల  68 వేల రూపాయల బకాయల్ని మాఫీ చేసింది ; 

ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంకు అఫ్ ఇండియా 71 మంది పారిశ్రామికవేత్తల 26 వేల కోట్ల 219 లక్షల 19 వేల రూపాయల్ని మాఫీ చేసింది ;

కెనరా బ్యాంక్ 70 మంది పారిశ్రామికవేత్తల 27 వేల కోట్ల 38 లక్షల 26 వేల రూపాయల రుణ మాఫీ చేసింది;;

బ్యాంక్ అఫ్ ఇండియా 59 మంది పారిశ్రామికవేత్తల 13 వేల కోట్ల 95 లక్షల 89 వేల రూపాయల్ని మాఫీచేసింది;;

బ్యాంక్ అఫ్ బరోడా 46 మంది పారిశ్రామికవేత్తల 10 వేల కోట్ల 30 లక్షల 38 వేల రూపాయల రుణ మాఫీ చేసింది;;

కార్పోరేషన్ బ్యాంక్ 52 మంది పారిశ్రామికవేత్తల 12 వేల కోట్ల 84 లక్షల 43 వేల రూపాయల రుణ మాఫీ చేసింది;;

సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియా 49 మంది పారిశ్రామికవేత్తల 13 వేల కోట్ల 62 లక్షల 57 వేల రూపాయల రుణ మాఫీ చేసింది;;

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 37 మంది పారిశ్రామికవేత్తల 10వేల కోట్ల 45 లక్షల 41 వేల రూపాయల రుణ మాఫీ చేసింది;;  

రైతులకు రుణ మాఫీ చెయ్యమన్నా  ;; వికలాంగులకి పెన్షన్;; వితంతువులకి పెన్షన్  పెంచామన్నా ;; హాస్పిటల్స్ కట్టించమన్నా ;; ప్రభుత్వ కాలీజేల్లో మంచి విద్య ఇవ్వమన్నా 

""దేశ ఆర్ధిక పరిస్థితి బాగాలేదు"" అని సమాధానం చెప్పే ""దౌర్భాగ్య ;; నీచ;; నికృష్ట;; అవినీతి ;; అసమర్ధ ;;  రాజకీయుల్లారా ;; ప్రశ్నించండి ;

దేశ ప్రజల్ని కాపాడండి.