పశ్చిమగోదావరి జిల్లా తణుకులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

 


*భారీ అగ్ని ప్రమాదం*


ప.గో జిల్లా_తణుకు : 


పశ్చిమగోదావరి జిల్లా తణుకులో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.            


పట్టణంలోని 29వ వార్డు  మల్లికాసులపేటలో మంటలు చెలరేగి దాదాపు 40 ఇళ్లు దగ్ధమయ్యాయి.                     


ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లు పేలడంతో భయభ్రాంతులకు లోనైన ప్రజలు .                        


మూడు ఫైర్ ఇంజన్లతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ..        


మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక అధికారులు .                


దాదాపు 30 లక్షల మేర ఆస్తినష్టం


ఒక ఇంటిలోని మహిళ గ్యాస్ స్టవ్ వెలిగించడం వలన పొరపాటున మంటలు చెలరేగి దగ్ధమైంది అని స్థానికుల ఆరోపణ.                  


పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది