జి ఎం సీ బాలయోగి 68వ జయంతి సభ


జి ఎంసీబలయోగి.68.వ. జయంతి.సభ ....అమలాపురం. రూరల్.....ఏ. వేమవరం.. శ్రీ సత్యన్నారాయణ గార్డెన్లో. దివంగతలోకసభ స్పీకర్
జి ఎమ్ సి. బాలయోగి.68.వ జయంతి సభ.ఆయనకుమారుడు
టీడీపీ. నేత. గంటిహరిష్ మాధుర్ అధ్యక్షతన. జరిగినసభలో.. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్.. మాట్లాడుతూ...జి ఎంసీ.బాలయోగి. పేద కుటుంబంలో పుట్టిలోకసభ. స్పీకర్. వంటి. పదవిని. పొందారని అన్నారు.ఆయన ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు.అన్నారు.బాలయోగి గారి తనయుడు. అమలపురంనుండిలోకసభ.కు.పోటీచేసి. ఓటమి పొందినా
ప్రజలకు, కార్య కర్తలకు. అందుబాటులో. ఉన్నారుఅన్నారు
క్రమశిక్షణ కలిగిన పార్టీ. టిడీపీ. అన్నారు.ఇచ్చినహామీలు అమలు చేయలేక. తుగ్లక్ పాలన చేస్తున్నారు, చంద్రబాబుహయంలో
కరెంట్ ఎప్పుడుతీస్తారు అని ఎదురు. చూసేవారని, ఇపుడు ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తున్నారని అన్నారు...ఎమ్మెల్యేలు.నిమ్మకాయల చినరాజప్ప,గోరంట్ల బుచ్చియ్యచౌదరీ .వేగుళ్ల జోగేశ్వరరావు.ఆదిరెడ్డి భవాని,మాజీ ఎమ్మెల్యే లు,మాజిమంత్రులు. టీడీపీనాయకులు. చిక్కాలరామచంద్రరావు,నమన రాంబాబు,జ్యోతుల నవీన్,మెట్ల రమనబాబు,దేవినేని అవినాష్.తదితరులు పాల్గొన్నారు