సమ్మె చేసే కార్మికులపై కఠినంగా వ్యవహరించాలి - సీఎం కేసీఆర్‌
ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సమ్మె చేసే కార్మికులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలల్లోపు విధుల్లో చేరకపోతే వేటు తప్పదని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది. విధుల్లో చేరినవారికి రక్షణ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై కార్మికసంఘాలతో చర్చలు జరపవద్దని, ప్రభుత్వం నియమించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల కమిటీని ప్రభుత్వం రద్దు చేసింది. రవాణాశాఖ కమిషనర్‌గా సందీప్‌ సుల్తానియా నియామించారు.

తాత్కాలిక ప్రాతిపదికన 6 వేల నియామకాలు ఆర్టీసీ చేపట్టింది. 4 వేల మంది డ్రైవర్లు, 2 వేల మంది కండక్టర్ల నియామకం చేపట్టనున్నారు. ఆదివారం నుండి పూర్తిస్థాయిలో బస్సుల్ని నడుపుతామని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. ఇంత వరకు ఒక్క కార్మికుడు కూడా విధుల్లో చేరలేదని, సాయంత్రం 6 గంటలల్లోపు విధుల్లో చేరకపోతే వేటు తప్పదని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది.

 

 

Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి