విద్యుత్ కొరతతో గ్రామాలను, ప్రజలను అంధకారంలోకి నెట్టారు : చంద్రబాబు

(ఈటీవీ స్క్రోలింగ్) పీపీఏలపై దుష్ప్రచారం చేశారు - సౌర, పవన విద్యుత్ రూ.3 నుంచి రూ.4.84కే వస్తుంటే శ్రద్ధ పెట్టలేదు - ఇప్పుడు యూనిట్ రూ.11.68కి కొనడం దుర్మార్గపు చర్య కాదా? - మహానది కోల్ మైన్స్ లో టన్ను బొగ్గు ధర రూ.1,600 ఉంది - సింగరేణిలో టన్నును రూ.3,700కు కొనడాన్ని ఏమనాలి? - రాష్ట్రానికి ఆర్థికభారం కలిగించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? - ముందుజాగ్రత్తగా బొగ్గునిల్వలు ఉంచుకోవాల్సిన అవగాహన లేదు - విద్యుత్ కొరతతో గ్రామాలను, ప్రజలను అంధకారంలోకి నెట్టారు : చంద్రబాబు