సింగరాయకొండ   ఉన్న మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన.


సింగరాయకొండ మూలగుంటపాడు పంచాయతీ పరిధిలో   ఉన్న మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన.
 ప్రకాశం జిల్లా తెలుగు యువత నాయకులు షేక్ అబ్దుల్ అజీం మరియు  కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సన్నెబోయిన శ్రీనివాసులు గారి చేతులమీదుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి  ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో  కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సన్నెబోయిన శ్రీనివాసులు గారు మరియు ప్రకాశం జిల్లా తెలుగు యువత నాయకులు షేక్ అబ్దుల్ అజీం మాట్లాడుతూ
అహింసనే ఆయుధంగా చేసుకుని అంతటి స్వతంత్ర ఉద్యమాన్ని నడపటంలోనే ఆ మహానుభావుని నాయకత్వ లక్షణం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది.. నేడు మనం పీలుస్తున్న స్వేచ్చ వాయువులు అలాంటి ఉద్యమాల ఫలితమే.. ప్రతీ భారతీయుడు తన కోసంతో పాటు దేశం కోసం కూడా జీవించాలని ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవల్సిన పాఠం.. జాతి పిత గాంధీ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన   కందుకూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సన్నెబోయిన శ్రీనివాసులు మరియు ప్రకాశం జిల్లా తెలుగు యువత నాయకులు షేక్ అబ్దుల్ అజీం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి