హైదరాబాద్ సైంటిస్ట్ హత్య

 


హైదరాబాద్, ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న జరిగిన ఎన్ఆర్ఎస్ఏ సైంటిస్టు హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. శాస్త్రవేత్త సురేశ్ కుమార్ (56) నిన్న తన ఫ్లాట్‌లోనే హత్యకు గురయ్యారు. పోస్టుమార్టం అనంతరం సురేశ్ కుమార్ మృతదేహాన్ని బంధువులు చెన్నైకి తరలించారు. సురేశ్ కుమార్ తలపై బలమైన గాయాలు ఉన్నట్టు వైద్యుల ప్రాథమిక నివేదికను బట్టి తెలుస్తోంది. మృతదేహంపై లభించిన ఆధారాలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఈ హత్యకు స్వలింగ సంపర్కం కారణమై ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, సురేశ్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు శాస్త్రవేత్తను శ్రీనివాస్ అనే వ్యక్తి హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు.


Popular posts
రాష్ట్ర తొలి మహిళా సీజేజస్టిస్‌ హిమ ప్రమాణం
Image
తెలుగు జనతాపార్టీ సేన నియామకం
Image
కోనేరు కృష్ణపై సీఎం కేసీఆర్ సీరియస్
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
సాములోరూ...  సంబరాలు ఏమిటో..?