జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన  *గాంధీ గారి జయంతి వేడుకల*


ఈరోజు ఉదయం(2-10-2019) గుంటూరు లోని బృందావన్ గార్డెన్స్ లో ఉన్న జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన  *గాంధీ గారి జయంతి వేడుకల* కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు జివి.ఆంజనేయులుగారు, *మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిగారు* ,ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు,టీడీపీ నగర పార్టీ అధ్యక్షులు డేగల ప్రభాకర్ గారు,టీడీపీ గుంటూరు ఈస్ట్ ఇంచార్జ్ నసీర్ మొహ్మద్ గారు పాల్గొన్నారు.


Popular posts
సమాచార, ప్రసార శాఖ మంత్రి గారికి విజయవాడ ప్రింట్ మీడియా విభాగం పాత్రికేయుల వేడుకోలు:
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనాపై అసలు విషయం.
గణపతి నవరాత్రి మహోత్సవములు వెండి మూషిక వాహనము పై
Image
విధ్యుత్ షాక్ ముగ్గురు మృతి